రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం
- July 14, 2018
మస్కట్: మస్కట్లో ఓ రెస్టారెంట్ అగ్ని ప్రమాదానికి గురయ్యింది. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఈ విషయాన్ని ధృవీకరించింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, రువిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముట్రా విలాయత్లో రువీలో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ టీమ్ (మస్కట్ గవర్నరేట్), అత్యంత చాకచక్యంగా మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







