యాప్లో రైల్వే జనరల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు
- July 15, 2018
జర్వేషన్ అవసరం లేని సాధారణ రైల్వే టికెట్లను స్మార్ట్ ఫోన్ ద్వారా తీసుకోవచ్చు. ఈ రోజు నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ విధానం అమలులోకి రానుంది. ఇందుకోసం UTSonmobile ఆప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలు నమోదు చేసుకున్నాక ఆర్ వాలెట్లో నెట్ బ్యాకింగ్, డిబెట్ కార్డు, క్రెడిట్ కార్డు, రైల్వే బుకింగ్ కౌంటర్ ద్వారా రీ ఛార్జ్ చేసుకోవచ్చు. రూ.100 నుంచి రూ.5000 వరకు రీఛార్జ్కు అనుమతి ఇస్తారు. ఇందులో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ మాత్రం లేదు. ఏ రోజు ప్రయాణం టికెట్ ఆ రోజు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







