యాప్లో రైల్వే జనరల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు
- July 15, 2018
జర్వేషన్ అవసరం లేని సాధారణ రైల్వే టికెట్లను స్మార్ట్ ఫోన్ ద్వారా తీసుకోవచ్చు. ఈ రోజు నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ విధానం అమలులోకి రానుంది. ఇందుకోసం UTSonmobile ఆప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలు నమోదు చేసుకున్నాక ఆర్ వాలెట్లో నెట్ బ్యాకింగ్, డిబెట్ కార్డు, క్రెడిట్ కార్డు, రైల్వే బుకింగ్ కౌంటర్ ద్వారా రీ ఛార్జ్ చేసుకోవచ్చు. రూ.100 నుంచి రూ.5000 వరకు రీఛార్జ్కు అనుమతి ఇస్తారు. ఇందులో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ మాత్రం లేదు. ఏ రోజు ప్రయాణం టికెట్ ఆ రోజు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







