వాహనాల్ని శుభ్రంగా వుంచుకోవాలి: ఆర్ఓపి వార్నింగ్
- July 20, 2018
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, మోటరిస్టులకు శుభ్రత విషయంలో వార్నింగ్ ఇచ్చింది. తమ కార్లను క్లీన్గా వుంచుకోవాలనీ, లేదంటే జరీమానాలు తప్పవని పేర్కొంది రాయల్ ఒమన్ పోలీస్. వాహనాల శుభ్రత గురించి వివరిస్తూ, అథారిటీస్ ఓ వీడియో విడుదల చేయడం జరిగింది. వాహనాల్ని పరిశుభ్రంగా వుంచుకోకపోవడం, వాహనాల నెంబర్ ప్లేట్ కన్పించకపోవడం సీరియస్ అఫెన్స్లుగా పరిగణింపబడ్తుందని ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. ఉల్లంఘించినవారికి 10 ఒమన్ రియాల్స్ జరీమానా విధించబడుతుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







