అమెరికా:కాల్ సెంటర్ కుంభకోణం ..21మంది భారతీయులకు శిక్ష
- July 21, 2018
భారత్ కేంద్రంగా జరిగిన కాల్ సెంటర్ కుంభకోణంలో అమెరికా కోర్టు శిక్షలు విధించింది. 21 మంది భారత సంతతి వ్యక్తులకు దాదాపు 20ఏళ్ళ వరకు జైలుశిక్ష విధించింది. నకిలీ కాల్సెంటర్ల పేరుతో కొందరు వ్యక్తులు అమెరికాలో వేలాది మందిని మోసం చేసి వందల మిలియన్ల డాలర్లు కొట్టేసారు. శిక్ష పడిన వారిని శిక్షా కాలం పూర్తయిన తర్వాత భారత్కు పంపించేస్తారు. అహ్మదాబాద్లోని నకిలీ కాల్ సెంటర్ల ద్వారా భారత రెవెన్యూ అధికారులమని, అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ అధికారులమని చెప్పిఈ మోసానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







