అమెరికా:కాల్ సెంటర్ కుంభకోణం ..21మంది భారతీయులకు శిక్ష
- July 21, 2018
భారత్ కేంద్రంగా జరిగిన కాల్ సెంటర్ కుంభకోణంలో అమెరికా కోర్టు శిక్షలు విధించింది. 21 మంది భారత సంతతి వ్యక్తులకు దాదాపు 20ఏళ్ళ వరకు జైలుశిక్ష విధించింది. నకిలీ కాల్సెంటర్ల పేరుతో కొందరు వ్యక్తులు అమెరికాలో వేలాది మందిని మోసం చేసి వందల మిలియన్ల డాలర్లు కొట్టేసారు. శిక్ష పడిన వారిని శిక్షా కాలం పూర్తయిన తర్వాత భారత్కు పంపించేస్తారు. అహ్మదాబాద్లోని నకిలీ కాల్ సెంటర్ల ద్వారా భారత రెవెన్యూ అధికారులమని, అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ అధికారులమని చెప్పిఈ మోసానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







