అమెరికా:కాల్ సెంటర్ కుంభకోణం ..21మంది భారతీయులకు శిక్ష
- July 21, 2018
భారత్ కేంద్రంగా జరిగిన కాల్ సెంటర్ కుంభకోణంలో అమెరికా కోర్టు శిక్షలు విధించింది. 21 మంది భారత సంతతి వ్యక్తులకు దాదాపు 20ఏళ్ళ వరకు జైలుశిక్ష విధించింది. నకిలీ కాల్సెంటర్ల పేరుతో కొందరు వ్యక్తులు అమెరికాలో వేలాది మందిని మోసం చేసి వందల మిలియన్ల డాలర్లు కొట్టేసారు. శిక్ష పడిన వారిని శిక్షా కాలం పూర్తయిన తర్వాత భారత్కు పంపించేస్తారు. అహ్మదాబాద్లోని నకిలీ కాల్ సెంటర్ల ద్వారా భారత రెవెన్యూ అధికారులమని, అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ అధికారులమని చెప్పిఈ మోసానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







