రేపు ఆంధ్ర సిఏం ను కలవనున్న తెలంగాణా సిఏం
- December 13, 2015
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును, తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం విజయవాడలో కలవనున్నారు. అయుత చండీ యాగానికి విచ్చేయాల్సిందిగా కేసీఆర్ స్వయంగా చంద్రబాబును ఆహ్వానించనున్నారు. ఉదయం 11.30గం.కు హైదరాబాద్ బేగంపేట నుంచి కేసీఆర్ విజయవాడ వెళ్తారు. చంద్రబాబును ఆహ్వానించిన అనంతరం తిరిగి మధ్యాహ్నం 2.15 గం.కు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ను స్వయంగా చంద్రబాబు ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







