మాట నిలబెట్టుకుంటున్న ఉత్తర కొరియా
- July 23, 2018
అమెరికాకు ఇచ్చిన మాట మేరకు ఉత్తర కొరియా పనులు మొదలుపెట్టింది. తమ దేశంలోని రాకెట్ లాంచ్ సైట్ను మెల్లమెల్లగా నిర్వీర్యం చేస్తోంది. శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా దీన్ని అంచనా వేస్తున్నారు. సోహే రాకెట్ లాంచ్ స్టేషన్ను ఉత్తర కొరియా ధ్వంసం చేస్తున్నట్లు అమెరికా ఒక అంచనాకు వచ్చింది. జూన్లో ట్రంప్, కిమ్ సమావేశం తర్వాత ఈ చర్యను చేపట్టడం విశేషం. సోహే రాకెట్ స్టేషన్ నుంచి ఉత్తర కొరియా గతంలో అనేక ప్రయోగాలు చేసింది. అయితే ఈ స్టేషన్ నుంచి ఉత్తర కొరియా బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షించినట్లు అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







