1400 మంది విద్యార్ధులకు ప్రయోజనకరంగా రహదారి భద్రత కార్యక్రమం
- December 13, 2015
రహదారి భద్రత కార్యక్రమంలో 1400 మంది విద్యార్ధులకు ప్రయోజనకరంగా మారింది. ఖతర్ లో విద్యార్ధులు ఒకరి నుంచి మరొకరు ఏడాది పొడువునా పాటశాలలో రహదారి భద్రతపై శిక్షణ పొందుతున్నారు. గణాంకాల ప్రకారం స్వతంత్ర ఖతర్ పాటశాలలో పని గంటలను ఎక్కువగా అమలు చేయడంతో అత్యంత విజయాలను నమోదు చేసిన సoవత్సరంగా నమోదైంది. విద్యార్ధులకు రహదారి బద్రత కార్యక్రమంపై అవగాహన పెంచడానికి మరియు ఖతర్ రహదారులపై ప్రమాదకర ప్రవర్తన మార్చేందుకు ఆయిల్ ఖతర్ మరియు ట్రాఫిక్ శాఖ ద్వారా ప్రారంభించింది. 12 నుండి 18 ఏళ్ళ ప్రాయం లోపు విద్యార్ధులే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించారు.
తాజా వార్తలు
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు









