నమో యాప్ ద్వారా ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ ప్లాన్‌

- July 24, 2018 , by Maagulf
నమో యాప్ ద్వారా ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ ప్లాన్‌

మరో పది నెలల్లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నమో యాప్ ద్వారా ప్రజలకు చేరువ కావాలని ప్రధాని మోదీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులైన 22 కోట్ల కుటుంబాలతో నమో యాప్ ద్వారా నేరుగా మమేకమై వ్యక్తిగత అనుబంధం పెంచుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఉజ్వల యోజన పథకం లబ్ధిదారుల్లో అత్యధికులు ఫేస్‌బుక్ ఖాతాదారులు. ఫేస్‌బుక్ ద్వారా వారికి చేరువయ్యేందుకు ఆయన యత్నిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో మోదీ రోడ్ షోలు నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com