ఫేక్ బాంబర్స్పై ట్రయల్ ప్రారంభం
- July 24, 2018
ఫేక్ బాంబ్కి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు, న్యాయస్థానంలో విచారణను ఎదుర్కొంటున్నారు. 2017 జనవరి 13న జిద్ అలి హైవేపై ఇద్దరు వ్యక్తులు ఫేక్ బాంబ్ని అమర్చి, స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేయాలనుకున్నారు. ఈ ఘటనలో తొలి నిందితుడ్ని డిఎన్ఏ శాంపిల్స్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేసి, అభియోగాలు మోపారు. విచారణ సందర్భంగా నిందితుడు, ఫేక్ బాంబ్ని మరో వ్యక్తితో కలిసి తయారు చేసినట్లు అంగీకరించాడు. స్థానికంగా వున్న ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికే ఈ పని చేసినట్లు నిందితుడు పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







