సిరియాలో ఆత్మాహుతి దాడి
- July 25, 2018
సిరియాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 38 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించుకుంది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు నడుముకు పేలుడు పదార్థాల బెల్ట్తో స్విదాయ్ నగరంలోకి ప్రవేశించి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!