ట్రంప్ ట్రవర్ వద్ద అనుమానాస్పద పార్సిళ్ళు
- July 28, 2018
న్యూయార్క్లోని ట్రంప్ ట్రవర్స్లో మరోసారి కలకలం రేగింది. మాన్హట్టన్లోని టవర్ వద్ద శుక్రవారం అనుమానాస్పద ప్యాకేజీలు కనిపించటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రాథమిక పరిశీలన అనంతరం ఎలాంటి ప్రమాదం లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై విచారణ జరుగుతోందని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్విటర్ ద్వారా ప్రకటించింది. భవనం వద్ద మొదట రెండు అనుమానాస్పద ప్యాకెట్లను గమనించిన భద్రతా సిబ్బంది అనంతరం జరిపిన పరిశోధనలో మరో రెండు ప్యాకెట్లు లభించాయి. హుటాహుటిన బాంబ్ స్క్వాడ్ని పిలిపించి తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









