ట్రంప్ ట్రవర్ వద్ద అనుమానాస్పద పార్సిళ్ళు
- July 28, 2018
న్యూయార్క్లోని ట్రంప్ ట్రవర్స్లో మరోసారి కలకలం రేగింది. మాన్హట్టన్లోని టవర్ వద్ద శుక్రవారం అనుమానాస్పద ప్యాకేజీలు కనిపించటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రాథమిక పరిశీలన అనంతరం ఎలాంటి ప్రమాదం లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై విచారణ జరుగుతోందని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్విటర్ ద్వారా ప్రకటించింది. భవనం వద్ద మొదట రెండు అనుమానాస్పద ప్యాకెట్లను గమనించిన భద్రతా సిబ్బంది అనంతరం జరిపిన పరిశోధనలో మరో రెండు ప్యాకెట్లు లభించాయి. హుటాహుటిన బాంబ్ స్క్వాడ్ని పిలిపించి తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







