ట్రంప్ ట్రవర్ వద్ద అనుమానాస్పద పార్సిళ్ళు
- July 28, 2018
న్యూయార్క్లోని ట్రంప్ ట్రవర్స్లో మరోసారి కలకలం రేగింది. మాన్హట్టన్లోని టవర్ వద్ద శుక్రవారం అనుమానాస్పద ప్యాకేజీలు కనిపించటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రాథమిక పరిశీలన అనంతరం ఎలాంటి ప్రమాదం లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై విచారణ జరుగుతోందని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్విటర్ ద్వారా ప్రకటించింది. భవనం వద్ద మొదట రెండు అనుమానాస్పద ప్యాకెట్లను గమనించిన భద్రతా సిబ్బంది అనంతరం జరిపిన పరిశోధనలో మరో రెండు ప్యాకెట్లు లభించాయి. హుటాహుటిన బాంబ్ స్క్వాడ్ని పిలిపించి తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!