ట్రంప్ ట్రవర్ వద్ద అనుమానాస్పద పార్సిళ్ళు
- July 28, 2018
న్యూయార్క్లోని ట్రంప్ ట్రవర్స్లో మరోసారి కలకలం రేగింది. మాన్హట్టన్లోని టవర్ వద్ద శుక్రవారం అనుమానాస్పద ప్యాకేజీలు కనిపించటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రాథమిక పరిశీలన అనంతరం ఎలాంటి ప్రమాదం లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై విచారణ జరుగుతోందని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్విటర్ ద్వారా ప్రకటించింది. భవనం వద్ద మొదట రెండు అనుమానాస్పద ప్యాకెట్లను గమనించిన భద్రతా సిబ్బంది అనంతరం జరిపిన పరిశోధనలో మరో రెండు ప్యాకెట్లు లభించాయి. హుటాహుటిన బాంబ్ స్క్వాడ్ని పిలిపించి తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!







