హైదరాబాద్లో ఆన్లైన్ బిజినెస్ పెట్టుబడుల పేరిట టోకరా
- July 28, 2018
హైదరాబాద్ః ఆన్లైన్ బిజినెస్ పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఇవాళ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కాగా, హైదరాబాద్లో ఆన్లైన్ బిజినెస్ పేరుతో 3 కోట్లకు పైగా వసూలు చేసి.. గుజరాత్లోని సూరత్లో తిరుగుతున్న నిందితుడుని అరెస్టు చేఝశారు. అయితే, తనను రూ.3 కోట్లు మోసం చేశారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







