హైదరాబాద్లో ఆన్లైన్ బిజినెస్ పెట్టుబడుల పేరిట టోకరా
- July 28, 2018హైదరాబాద్ః ఆన్లైన్ బిజినెస్ పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఇవాళ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కాగా, హైదరాబాద్లో ఆన్లైన్ బిజినెస్ పేరుతో 3 కోట్లకు పైగా వసూలు చేసి.. గుజరాత్లోని సూరత్లో తిరుగుతున్న నిందితుడుని అరెస్టు చేఝశారు. అయితే, తనను రూ.3 కోట్లు మోసం చేశారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్