ఒమన్లో లైసెన్స్లేని ఫుడ్ స్టాల్స్ మూసివేత
- July 31, 2018
మస్కట్: దోఫార్ మునిసిపాలిటీ, హెల్త్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా నిర్వహణ లేని కారణంగా ఫుడ్ని విక్రయిస్తోన్న కియోస్క్ని మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మీట్, రైస్, ఇతర స్పైసెస్తో తయారు చేసే అల్ మాద్భి కోసం వినియోగించే కియోస్క్, ఆరోగ్యపరమైన పరిమాణాలకు తగ్గట్టుగా లేకపోవడంతోనే ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇన్స్పెక్షన్ టీమ్స్ ఇలాంటి కొన్ని కియోస్క్లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశిస్తూ, మరికొన్ని కియోస్క్ల లైసెన్స్లను రద్దు చేశారు. లైసెన్స్ లేకుండా విక్రయాలు సాగిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







