దుబాయ్:మెట్రో యూజర్స్కి 50 శాతం డిస్కౌంట్
- July 31, 2018
దుబాయ్:రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, రెసిడెంట్స్కి బంపర్ ఆఫర్ ప్రకటించింది. మెట్రో యూజర్స్ మోధేష్ వరల్డ్లోకి వెళ్ళేందుకు డిస్కౌంట్తో కూడిన పాస్లను అందజేయనుంది. ఎంపిక చేసిన 14 మెట్రో స్టేషన్స్లో 50 శాతం డిస్కౌంట్ వోచర్స్ని పొందే వీలుంది. వీటితో మోధేష్ అమేజింగ్ వరల్డ్లోకి వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. బుర్జ్ ఖలీఫాని సందర్శించాలనుకునేవారికి ఇది ఓ బంపర్ ఆఫర్గా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు బుర్జ్ ఖలీఫా వెబ్సైట్లో దర్శనమిస్తాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







