దుబాయ్:మెట్రో యూజర్స్కి 50 శాతం డిస్కౌంట్
- July 31, 2018
దుబాయ్:రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, రెసిడెంట్స్కి బంపర్ ఆఫర్ ప్రకటించింది. మెట్రో యూజర్స్ మోధేష్ వరల్డ్లోకి వెళ్ళేందుకు డిస్కౌంట్తో కూడిన పాస్లను అందజేయనుంది. ఎంపిక చేసిన 14 మెట్రో స్టేషన్స్లో 50 శాతం డిస్కౌంట్ వోచర్స్ని పొందే వీలుంది. వీటితో మోధేష్ అమేజింగ్ వరల్డ్లోకి వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. బుర్జ్ ఖలీఫాని సందర్శించాలనుకునేవారికి ఇది ఓ బంపర్ ఆఫర్గా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు బుర్జ్ ఖలీఫా వెబ్సైట్లో దర్శనమిస్తాయి.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







