దుబాయ్:మెట్రో యూజర్స్కి 50 శాతం డిస్కౌంట్
- July 31, 2018
దుబాయ్:రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, రెసిడెంట్స్కి బంపర్ ఆఫర్ ప్రకటించింది. మెట్రో యూజర్స్ మోధేష్ వరల్డ్లోకి వెళ్ళేందుకు డిస్కౌంట్తో కూడిన పాస్లను అందజేయనుంది. ఎంపిక చేసిన 14 మెట్రో స్టేషన్స్లో 50 శాతం డిస్కౌంట్ వోచర్స్ని పొందే వీలుంది. వీటితో మోధేష్ అమేజింగ్ వరల్డ్లోకి వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. బుర్జ్ ఖలీఫాని సందర్శించాలనుకునేవారికి ఇది ఓ బంపర్ ఆఫర్గా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు బుర్జ్ ఖలీఫా వెబ్సైట్లో దర్శనమిస్తాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







