ఇండియాకు 'ఎస్టీఏ-1' హోదా ఇచ్చిన అమెరికా
- July 31, 2018
అగ్రరాజ్యం అమెరికా ఎగుమతి నియంత్రణలను సడలించింది. ఈ నేపధ్యంలో భారత్కు వ్యూహాత్మక వాణిజ్య అధికార దేశం-1(ఎస్టీఏ-1) హోదాను ఇచ్చింది. ఈవాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రోస్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య రక్షణ, ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి' అన్నారు. ఈ జాబితాలో జపాన్, దక్షిణకొరియా లాంటి దేశాలు ఉన్నాయి. ఇప్పటివరకూ భారత్ ఎస్టీఏ-2 జాబితాలో ఏడు దేశాలతో కలిసి ఉంది. అమెరికా వాణిజ్యశాఖ వివరాల ప్రకారం ఎస్టీఏ-1 జాబితాలో ఉండే దేశాలు అమెరికా నుంచి జీవ రసాయన ఆయుధాలు, జాతీయ భద్రతకు సంబంధించిన ఉత్పత్తులు తదితరాలను దిగుమతి చేసుకోగలవు.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







