బహ్రెయిన్:ఈస్ట్ ఎకెర్ విధ్వంసకారులకు జైలు శిక్ష
- July 31, 2018
బహ్రెయిన్:ఈస్ట్ ఎకెర్ విలేజ్లో విధ్వంసానికి కారణమైన ముగ్గురు వ్యక్తులకు న్యాయస్థానం ఏడేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసింది. 2017 మార్చి 18న ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయాలన్న ఆలోచనతో, ఈ ముగ్గురూ విధ్వంసాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ని దుండగులు తగలబెట్టారు. పోలీస్ అధికారులపైనా దాడులకు పాల్పడ్డారు. విచారణలో నిందితుల నేరం నిరూపణ కావడంతో న్యాయస్థానం వీరికి శిక్షల్ని ఖరారు చేసింది. విధ్వంసాలకు పాల్పడటం, ఫైర్ బాంబ్స్ని తయారు చేసి పేల్చడం వంటి అభియోగాలు వీరిపై నిరూపించడ్డాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







