బహ్రెయిన్:ఈస్ట్ ఎకెర్ విధ్వంసకారులకు జైలు శిక్ష
- July 31, 2018
బహ్రెయిన్:ఈస్ట్ ఎకెర్ విలేజ్లో విధ్వంసానికి కారణమైన ముగ్గురు వ్యక్తులకు న్యాయస్థానం ఏడేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసింది. 2017 మార్చి 18న ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయాలన్న ఆలోచనతో, ఈ ముగ్గురూ విధ్వంసాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ని దుండగులు తగలబెట్టారు. పోలీస్ అధికారులపైనా దాడులకు పాల్పడ్డారు. విచారణలో నిందితుల నేరం నిరూపణ కావడంతో న్యాయస్థానం వీరికి శిక్షల్ని ఖరారు చేసింది. విధ్వంసాలకు పాల్పడటం, ఫైర్ బాంబ్స్ని తయారు చేసి పేల్చడం వంటి అభియోగాలు వీరిపై నిరూపించడ్డాయి.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







