దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఇండియన్
- July 31, 2018
దుబాయ్:భారత జాతీయుడు సందీప్ మీనన్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ తాజా విన్నర్గా నిలిచారు. 277 సిరీస్లో 2095 టిక్కెట్పై సందీప్, బంపర్ ప్రైజ్ మనీ గెల్చుకున్నారు. 1 మిలియన్ డాలర్స్ గెల్చుకోవడం చాలా గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. ఈ బహుమతి గెల్చుకున్న 132వ భారతీయుడిగా సందీప్ రికార్డులకెక్కారు. ఇప్పటిదాకా తాను తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి గొప్ప బహుమతి అందుకోలేదనీ, ఈ సందర్భంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మీనన్ అన్నారు. మరో ఇద్దరు విజేతలకు లగ్జరీ వెహికిల్స్ దక్కాయి. దుబాయ్కి చెందిన ఈజిప్టియన్ నేషనల్ హొస్సామ్ హుస్సేన్ సల్మాన్ బిఎండబ్ల్యు 750ఐ లగ్జరీ కార్ని గెల్చుకోగా, దుబాయ్లో స్థిరపడ్డ మరో ఇండియన్ శాంతి బోస్ బిఎండబ్ల్యు ఆర్ 9టి స్క్రాంబ్లర్ని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..