దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఇండియన్
- July 31, 2018
దుబాయ్:భారత జాతీయుడు సందీప్ మీనన్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ తాజా విన్నర్గా నిలిచారు. 277 సిరీస్లో 2095 టిక్కెట్పై సందీప్, బంపర్ ప్రైజ్ మనీ గెల్చుకున్నారు. 1 మిలియన్ డాలర్స్ గెల్చుకోవడం చాలా గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. ఈ బహుమతి గెల్చుకున్న 132వ భారతీయుడిగా సందీప్ రికార్డులకెక్కారు. ఇప్పటిదాకా తాను తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి గొప్ప బహుమతి అందుకోలేదనీ, ఈ సందర్భంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మీనన్ అన్నారు. మరో ఇద్దరు విజేతలకు లగ్జరీ వెహికిల్స్ దక్కాయి. దుబాయ్కి చెందిన ఈజిప్టియన్ నేషనల్ హొస్సామ్ హుస్సేన్ సల్మాన్ బిఎండబ్ల్యు 750ఐ లగ్జరీ కార్ని గెల్చుకోగా, దుబాయ్లో స్థిరపడ్డ మరో ఇండియన్ శాంతి బోస్ బిఎండబ్ల్యు ఆర్ 9టి స్క్రాంబ్లర్ని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







