ఆమ్నెస్టీ సర్టిఫికెట్: ఇండియన్స్కి ఉపశమనం
- August 03, 2018
యూఏఈలో ఆమ్నెస్టీ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఆమ్నెస్టీ సర్టిఫికెట్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ వెల్లడించింది. ఈ మేరకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది కాన్సులేట్ జనరల్. ఎమర్జన్సీ సర్టిఫికెట్ కోసం 60 దిర్హామ్లు, అలాగే 9 దిర్హామ్ల సర్వీస్ ఫీజు చెల్లించాల్సి వుండగా, అది చెల్లించాల్సిన అవసరం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







