ఆమ్నెస్టీ సర్టిఫికెట్: ఇండియన్స్కి ఉపశమనం
- August 03, 2018
యూఏఈలో ఆమ్నెస్టీ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఆమ్నెస్టీ సర్టిఫికెట్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ వెల్లడించింది. ఈ మేరకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది కాన్సులేట్ జనరల్. ఎమర్జన్సీ సర్టిఫికెట్ కోసం 60 దిర్హామ్లు, అలాగే 9 దిర్హామ్ల సర్వీస్ ఫీజు చెల్లించాల్సి వుండగా, అది చెల్లించాల్సిన అవసరం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







