దుబాయ్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం
- August 03, 2018దుబాయ్లోని అల్ బర్షాలో గల ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆపరేషన్ రూమ్కి మధ్యాహ్నం 11.42 నిమిషాల సమయంలో ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందడంతో, వెంటనే ఫైర్ ఇంజిన్స్ని సంఘటనా స్థలానికి తరలించారు. అల్ మర్సా సివిల్ డిఫెన్స్ నుంచి వీటిని సంఘటనా స్థలానికి పంపించడం జరిగింది. ఓ రెస్టారెంట్లోని ఎయిర్ కండిషన్ ద్వారా మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. వెంటనే మంటల్ని ఆర్పివేయడం జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు పేర్కొన్నారు. స్థానికుడొకరు ఈ ఘటనను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పొందుపర్చారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..