ఆందోళనకరంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు
- August 03, 2018
బహ్రెయిన్:ప్రతి యేడాది 70కి పైగా క్యాన్సర్ కేసులు కింగ్ హమాద్ అంకాలజీ సెంటర్లో నమోదవుతున్నట్లు కింగ్ హమాద్ యూనివర్సిటీ హాస్పిటల్ హెడ్ మేజర్ జనరల్ డాక్టర్ షేక్ సల్మాన్ బిన్ అత్తియాతల్లా అల్ ఖలీఫా చెప్పారు. నాలుగు నెలల క్రితమే అంకాలజీ సెంటర్ ప్రారంభమయ్యిందనీ, మొదటి నెలలో 70 క్యాన్సర్ కేసులు గుర్తించగా, రెండో నెలలో 72 కేసులు కనుగొన్నామని, మూడో నెలలో ఈ సంఖ్య 65గా వుందని చెప్పారు. ఇవి ఆందోళన కరిగించే విధంగా వున్నాయని ఆయన వివరించారు. అంకాలజీ సెంటర్లో 120 బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారాయన. వాటిని 145 వరకు పెంచాల్సి వుందని డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ భావిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







