కాక్పిట్లోకి చొరబడిన వ్యక్తి
- August 04, 2018
న్యూఢిల్లీ: ఇటలీలోని మిలాన్ నుండి న్యూఢిల్లీకి బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది సమయానికి కాక్పిట్లోకి ఓ ప్రయాణీకుడు బలవంతంగా ప్రవేశించడంతో తిరిగి ఇటలీ విమానశ్రయానికి చేరింది. ఈ ఘటన గురువారం జరిగినప్పటికీ అధికారులు ఆలస్యంగా వెల్లడించారు. అనంతరం ఆ ప్రయాణీకుడిని స్థానకి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని ఎయిర్ ఇండియా ప్రతినిథి తెలిపారు. అతడిని భారత సంతతికి చెందిన గురుప్రీత్ సింగ్గా గుర్తించారు. దీంతో ఈ విమానం 2.35 గంటలు ఆలస్యమైందని, ఇందులో మొత్తం 245 మంది ప్రయాణీకులు ఉన్నారని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







