వెనిజులా అధ్యక్షుడికి తప్పిన ప్రమాదం
- August 04, 2018
వెనిజులా అధ్యక్షుడ నికోలస్ మాద్రోకి తృటిలో ప్రాణాపాయం తప్పింది. కారకస్ మిలటరీ పరేడ్లో ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపై డ్రోన్ ద్వారా బాంబు దాడి జరిగింది. ఆయన ప్రసంగిస్తున్న వేదికకు కొద్ది దూరంలో డ్రోన్లోని బాంబు పేలింది. ఈ ఘటనలో నికోలస్ సురక్షితంగా బయటపడగా ఏడుగురు ఆర్మీ అధికారులు గాయపడ్డారు. నేషనల్ గార్డ్స్ 81వ వార్షికోత్సవం సందర్భంగా సైనికులను ఉద్దేశించి మదురో ప్రసంగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







