వెనిజులా అధ్యక్షుడికి తప్పిన ప్రమాదం
- August 04, 2018
వెనిజులా అధ్యక్షుడ నికోలస్ మాద్రోకి తృటిలో ప్రాణాపాయం తప్పింది. కారకస్ మిలటరీ పరేడ్లో ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపై డ్రోన్ ద్వారా బాంబు దాడి జరిగింది. ఆయన ప్రసంగిస్తున్న వేదికకు కొద్ది దూరంలో డ్రోన్లోని బాంబు పేలింది. ఈ ఘటనలో నికోలస్ సురక్షితంగా బయటపడగా ఏడుగురు ఆర్మీ అధికారులు గాయపడ్డారు. నేషనల్ గార్డ్స్ 81వ వార్షికోత్సవం సందర్భంగా సైనికులను ఉద్దేశించి మదురో ప్రసంగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







