వెనిజులా అధ్యక్షుడికి తప్పిన ప్రమాదం

- August 04, 2018 , by Maagulf
వెనిజులా అధ్యక్షుడికి తప్పిన ప్రమాదం

వెనిజులా అధ్యక్షుడ నికోలస్ మాద్రోకి తృటిలో ప్రాణాపాయం తప్పింది. కారకస్ మిలటరీ పరేడ్‌లో ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపై డ్రోన్ ద్వారా బాంబు దాడి జరిగింది. ఆయన ప్రసంగిస్తున్న వేదికకు కొద్ది దూరంలో డ్రోన్‌లోని బాంబు పేలింది. ఈ ఘటనలో నికోలస్ సురక్షితంగా బయటపడగా ఏడుగురు ఆర్మీ అధికారులు గాయపడ్డారు. నేషనల్‌ గార్డ్స్‌ 81వ వార్షికోత్సవం సందర్భంగా సైనికులను ఉద్దేశించి మదురో ప్రసంగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com