వెనిజులా అధ్యక్షుడికి తప్పిన ప్రమాదం
- August 04, 2018
వెనిజులా అధ్యక్షుడ నికోలస్ మాద్రోకి తృటిలో ప్రాణాపాయం తప్పింది. కారకస్ మిలటరీ పరేడ్లో ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపై డ్రోన్ ద్వారా బాంబు దాడి జరిగింది. ఆయన ప్రసంగిస్తున్న వేదికకు కొద్ది దూరంలో డ్రోన్లోని బాంబు పేలింది. ఈ ఘటనలో నికోలస్ సురక్షితంగా బయటపడగా ఏడుగురు ఆర్మీ అధికారులు గాయపడ్డారు. నేషనల్ గార్డ్స్ 81వ వార్షికోత్సవం సందర్భంగా సైనికులను ఉద్దేశించి మదురో ప్రసంగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







