ఐక్యరాజ్య సమితి ఆంక్షలను బేఖాతరు చేస్తున్న ఉత్తర కొరియా
- August 05, 2018
అణ్వాయుధాల అభివృద్ధిని ఉత్తర కొరియా ఆపనే లేదని ఐక్యరాజ్య సమితి నిపుణుల బృందం తేల్చింది. ఆంక్షలను బేఖాతరు చేస్తూ నౌకల్లో పెట్రోలియం ఉత్పత్తులను అక్రమంగా ఎగుమతి చేస్తోందని బయట పెట్టింది. ఉత్తర కొరియా ఉల్లంఘనలపై భద్రతా మండలికి సంబంధిత కమిటీ శుక్రవారం నివేదికను సమర్పించింది. దీనిలోని వివరాల ప్రకారం ఆంక్షలు అమలులోనున్న బొగ్గు, ఉక్కు, సముద్రపు ఆహారం సహా ఇతర ఉత్పత్తులను ఎగుమతిచేస్తూ కిమ్ జోంగ్ ఉన్ సర్కారు మిలియన్ల డాలర్లను అక్రమంగా సంపాదిస్తోంది. ఈ ఎగుమతులు చైనా, భారత్ సహా భిన్న దేశాలకు వెళ్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







