హైదరాబాద్:సోదరి లీలమ్మ భౌతికకాయానికి నివాళులర్పించిన కేసీఆర్....
- August 06, 2018
హైదరాబాద్:సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సోదరి లీలమ్మ(78) భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. పార్థీవదేహాన్ని చూసి కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు. ఢిల్లీలో ఉన్న కేసీఆర్ పర్యటనను ముగించుకొని హైదరాబాద్కు రాగానే నేరుగా సోదరి నివాసానికి వెళ్లారు. లీలమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీష్రావు, ఎంపీ కవిత, మేయర్ బొంతు రామ్మోహన్, ప్రజాప్రతినిధులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..







