ఏ.పి కు మరో ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం

- August 06, 2018 , by Maagulf
ఏ.పి కు మరో ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం


ఆంధ్రప్రదేశ్‌కు మరో ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం పెట్టుబడులతో వచ్చింది. చిత్తూరు జిల్లాలో వెంకన్న పాదాల చెంత ఫ్యాక్టరీ ఏర్పాటుకు హోలీటెక్‌ సంస్థ AP ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వాళ్లకు చైనాలో 16 ఫ్యాక్టరీలు ఉన్నాయి. భారతదేశంలో తొలి ప్లాంట్‌ ఏపీలో ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం సుమారు 1400 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నారు. 6 వేల మందికి ఉపాధి దొరుకుతుందని మంత్రి లోకేష్‌ చెప్పారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల వ్యాపారం 480 బిలియన్ డాలర్లు ఉందని.. అందులో సగం వాటాను దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారాయన.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com