నేటి నుంచి ఇరాన్ పై అమెరికా ఆంక్షలు అమలు
- August 06, 2018
ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. అణు ఒప్పందంలో భాగంగా ఇరాన్పై 2015లో రద్దు చేసిన ఆంక్షలు తిరిగి అమలవుతాయని ప్రకటించారు. మళ్లీ ఆంక్షలు విధించడం వల్ల ఇరాన్తో సంప్రదాయ, చారిత్రక వాణిజ్య బంధమున్న భారత్ వంటి దేశాలపై పెను ప్రభావం పడుతుంది. ఈ చర్యల కింద ఇరాన్ వాహన రంగంపైన, బంగారం, విలువైన లోహాల్లో వాణిజ్యంపైన, ఇరాన్ కరెన్సీపైన ఆంక్షల విధింపు చేపడుతున్నట్లు వివరించారు. అయితే ఆ దేశంతో కొత్తగా మరింత సమగ్ర ఒప్పందానికి సిద్ధమని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







