స్పెక్ట్రా 2018లో 5000 మంది చిన్నారులు
- August 08, 2018
ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐఆర్సిఎఫ్) 10వ ఎడిషన్ స్పెక్ట్రాని ఘనంగా నిర్వహించనుంది. కింగ్డమ్లో విద్యార్థులకు ఇది అతి పెద్ద కార్నివాల్ కాబోతోంది. యువతలో ఆర్టిస్టిక్ టాలెంట్ని వెలికి తీయడమే ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశ్యం. సామాజిక మార్పులో యువత భాగస్వామ్యం ఎంతో విలువైనదనీ, ఈ క్రమంలోనే యువతలోని టాలెంట్ని వెలికి తీసేందుకు ఈవెంట్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఐసిఆర్ఎఫ్ ఛైర్మనన్ అరుల్దాస్ థామస్ మాట్లాడుతూ, ఈ యాఉ్యవల్ ఈవెంట్ 2009లో ప్రారంభమయ్యింది. ఈ ఏడాది డిసెంబర్ 14న ఉదయం 7 గంటల నుంచి బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. 5,000 మంది చిన్నారులు పాలుపంచుకోనున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







