ఈద్ సందర్భంగా ప్రైవేటు కంపెనీల ముందస్తు జీతాల చెల్లింపులు
- August 09, 2018మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, ఒమన్లోని ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాల్ని ముందస్తుగా చెల్లించాలని ఆదేశించింది. ఆగస్ట్ 19లోపు ఉద్యోగులకు ప్రైవేటు కంపెనీలు జీతాలు చెల్లించాల్సి వుంటుంది. మినిస్టర్ ఆఫ్ మేన్ పవర్ అబ్దుల్లా అల్ బక్రి ఆదేశాల మేరకు కంపెనీలు ఉద్యోగులకు ముందస్తుగా వేతనాలు చెల్లించేందుకు సిద్ధమయ్యాయి. ఈద్ అల్ అదా సందర్భంగా ఆగస్ట్ నెల జీతాల్ని ఆగస్ట్ 19వ తేదీ లోపు చెల్లించాలని మినిస్ట్రీ జారీ చేసిన ప్రకటనను అధికారులు ఉటంకిస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ