ఈద్ సందర్భంగా ప్రైవేటు కంపెనీల ముందస్తు జీతాల చెల్లింపులు
- August 09, 2018
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, ఒమన్లోని ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాల్ని ముందస్తుగా చెల్లించాలని ఆదేశించింది. ఆగస్ట్ 19లోపు ఉద్యోగులకు ప్రైవేటు కంపెనీలు జీతాలు చెల్లించాల్సి వుంటుంది. మినిస్టర్ ఆఫ్ మేన్ పవర్ అబ్దుల్లా అల్ బక్రి ఆదేశాల మేరకు కంపెనీలు ఉద్యోగులకు ముందస్తుగా వేతనాలు చెల్లించేందుకు సిద్ధమయ్యాయి. ఈద్ అల్ అదా సందర్భంగా ఆగస్ట్ నెల జీతాల్ని ఆగస్ట్ 19వ తేదీ లోపు చెల్లించాలని మినిస్ట్రీ జారీ చేసిన ప్రకటనను అధికారులు ఉటంకిస్తున్నారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









