ఈద్ సందర్భంగా ప్రైవేటు కంపెనీల ముందస్తు జీతాల చెల్లింపులు
- August 09, 2018మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, ఒమన్లోని ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాల్ని ముందస్తుగా చెల్లించాలని ఆదేశించింది. ఆగస్ట్ 19లోపు ఉద్యోగులకు ప్రైవేటు కంపెనీలు జీతాలు చెల్లించాల్సి వుంటుంది. మినిస్టర్ ఆఫ్ మేన్ పవర్ అబ్దుల్లా అల్ బక్రి ఆదేశాల మేరకు కంపెనీలు ఉద్యోగులకు ముందస్తుగా వేతనాలు చెల్లించేందుకు సిద్ధమయ్యాయి. ఈద్ అల్ అదా సందర్భంగా ఆగస్ట్ నెల జీతాల్ని ఆగస్ట్ 19వ తేదీ లోపు చెల్లించాలని మినిస్ట్రీ జారీ చేసిన ప్రకటనను అధికారులు ఉటంకిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?