వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు
- December 14, 2015
ఏపీ వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు సోదాలు జరిపారు. పోలీసులు వడ్డీ వ్యాపారుల నుంచి భారీగా ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ, గుంటూరులలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోనూ పోలీసులు సోదాలు జరిపారు. ఐదుగురు వడ్డీ వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి కీలకపత్రాలు, బాండ్లను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనబండలో ఇద్దరు వడ్డీ వ్యాపారులను అరెస్ట్ చేశారు. వారినుంచి ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కాల్మనీ వ్యాపారుల ఇళ్లలోనూ సోదాలు జరిపారు. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







