వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు
- December 14, 2015
ఏపీ వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు సోదాలు జరిపారు. పోలీసులు వడ్డీ వ్యాపారుల నుంచి భారీగా ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ, గుంటూరులలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోనూ పోలీసులు సోదాలు జరిపారు. ఐదుగురు వడ్డీ వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి కీలకపత్రాలు, బాండ్లను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనబండలో ఇద్దరు వడ్డీ వ్యాపారులను అరెస్ట్ చేశారు. వారినుంచి ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కాల్మనీ వ్యాపారుల ఇళ్లలోనూ సోదాలు జరిపారు. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









