హజ్ నిర్వహించనున్న 5,625 మంది బహ్రెయినీలు
- August 12, 2018
శుక్రవారం 1.2 మిలియన్ మందికి పైగా ఫిలిగ్రిమ్స్ పవిత్ర ప్రదేశంలో హజ్ నిర్వహించేందుకు చేరుకున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ఈసారి 7 శాతం ఫిలిగ్రిమ్స్ పెరిగారు. బహ్రెయిన్ హజ్ మిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 5,625 మంది బహ్రెయినీ ఫిలిగ్రిమ్స్ ఈ ఏడాది హజ్ యాత్ర నిర్వహించబోతున్నారు. బహ్రెయినీ హజ్ కోటా 1000 పెరగడంతో ఈ మార్క్ని చేరుకుంది. బహ్రెయిన్ హజ్ మిషన్ హెడ్ షేక్ అద్నాన్ అల్ కత్తాన్ మాట్లాడుతూ, సౌదీ హజ్ అథారిటీస్ ఇన్స్ట్రక్షన్స్ని ఫిలిగ్రిమ్స్ పాటించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- Saud bin Saqr receives Consul-General of Russian Federation
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?







