హజ్ నిర్వహించనున్న 5,625 మంది బహ్రెయినీలు
- August 12, 2018
శుక్రవారం 1.2 మిలియన్ మందికి పైగా ఫిలిగ్రిమ్స్ పవిత్ర ప్రదేశంలో హజ్ నిర్వహించేందుకు చేరుకున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ఈసారి 7 శాతం ఫిలిగ్రిమ్స్ పెరిగారు. బహ్రెయిన్ హజ్ మిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 5,625 మంది బహ్రెయినీ ఫిలిగ్రిమ్స్ ఈ ఏడాది హజ్ యాత్ర నిర్వహించబోతున్నారు. బహ్రెయినీ హజ్ కోటా 1000 పెరగడంతో ఈ మార్క్ని చేరుకుంది. బహ్రెయిన్ హజ్ మిషన్ హెడ్ షేక్ అద్నాన్ అల్ కత్తాన్ మాట్లాడుతూ, సౌదీ హజ్ అథారిటీస్ ఇన్స్ట్రక్షన్స్ని ఫిలిగ్రిమ్స్ పాటించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..