బ్యాంకాక్లో మచిలీపట్నం వాసి మృతి
- August 13, 2018బ్యాంకాక్:బ్యాంకాక్లో మచిలీపట్నం వాసి మృతి చెందాడు. దివాన్ ఫైనాన్స్ కార్పొరేషన్లో క్రెడిట్ మేనేజర్గా పనిచేస్తున్న పల్లంపాటి వెంకటేష్.. కంపెనీ పని మీద బ్యాంకాక్ వెళ్లాడు. అతడు బస చేసే హోటల్ దగ్గర స్విమ్మింగ్ పూల్లో కాలు జారి పడి.. అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు రోజుల కిందట ఈ ఘటన జరిగింది. ఇవాళ మచిలీపట్నానికి వెంకటేష్ మృతదేహం చేరనుంది. ఉన్నత స్థితిలో ఉన్న కొడుకును పోగొట్టుకున్న వెంకటేష్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వెంకటేష్ మృతితో మచిలీపట్నంలో విషాదచాయలు అలముకున్నాయి.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ