దుబాయ్:అగ్ని ప్రమాదం: ఇద్దరు కార్మికుల మృతి
- August 13, 2018
దుబాయ్: జబెల్ అలిలోని ఓ అల్యూమినియం కంపెనీ ఫర్నేస్లో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఫర్నేస్ వద్ద పనిచేస్తున్న సమయంలో, కొన్ని బ్రిక్స్ వారి తల మీద పడటంతో, ఇద్దరు వ్యక్తులు ఫర్నేస్లో పడి ప్రాణాలు కోల్పోయారు. జబెల్ అలి పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ పెట్రోల్స్, అంబులెన్స్, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, క్రైమ్ సీన్ ఆఫీసర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫర్నేస్లోని అతి శక్తివంతమైన మంటల కారణంగా ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారనీ, వారి మృతదేహాల్ని ఆసుపత్రికి తరలించామనీ, ఘటనపై విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







