ఇండియా:రూపాయి మారకం విలువ మరింత పతనం
- August 13, 2018టర్కీ కరెన్సీ దేశీయ కరెన్సీని వణికిస్తోంది. ఇవాళ రూపాయి మారకం విలువ మరింత పతనమైంది. చరిత్రలో మొదటిసారిగా డాలర్తో పోలిస్తే 70 మార్కును దాటింది రూపాయి మారకం విలువ. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి 10శాతం మేర బలహీనపడి ఇవాళ రికార్డు స్థాయి కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం 70.08 వద్ద రూపీ కదలాడుతోంది. రూపాయి బలహీనంతో ఎగుమతి సంబంధ రంగాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఇంపోర్ట్స్ భారం మాత్రం మరింత పెరగడం దిగుమతిదారులను కలవరపెడుతోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా