'యాబై వసంతాలు శ్రవణామృతం..
- December 15, 2015
గాన గంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం గాయకుడిగా నేటితో 50 సంవత్సరాలు పూర్తిచేసుకోగా, బాలుకు పలువురు పలు విధాలుగా తమ శుభాకాంక్షలు తెలిపారు. కాని బాలుని ఎంతగానో అభిమానించే కీరవాణి మాత్రం ఆయన కోసం ఓ పాటను స్వయంగా పాడి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ పాట మొదటగా 'యాబై వసంతాలు శ్రవణామృతం కురిసెనే బాలు గారి గళము' అంటూ మొదలు కాగా ఈ పాట తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. మరి దీనిపై మీరు ఓ లుక్కేయం
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









