'యాబై వసంతాలు శ్రవణామృతం..

- December 15, 2015 , by Maagulf
'యాబై వసంతాలు శ్రవణామృతం..

 గాన గంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం గాయకుడిగా నేటితో 50 సంవత్సరాలు పూర్తిచేసుకోగా, బాలుకు పలువురు పలు విధాలుగా తమ శుభాకాంక్షలు తెలిపారు. కాని బాలుని ఎంతగానో అభిమానించే కీరవాణి మాత్రం ఆయన కోసం ఓ పాటను స్వయంగా పాడి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ పాట మొదటగా 'యాబై వసంతాలు శ్రవణామృతం కురిసెనే బాలు గారి గళము' అంటూ మొదలు కాగా ఈ పాట తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. మరి దీనిపై మీరు ఓ లుక్కేయం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com