'యాబై వసంతాలు శ్రవణామృతం..
- December 15, 2015
గాన గంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం గాయకుడిగా నేటితో 50 సంవత్సరాలు పూర్తిచేసుకోగా, బాలుకు పలువురు పలు విధాలుగా తమ శుభాకాంక్షలు తెలిపారు. కాని బాలుని ఎంతగానో అభిమానించే కీరవాణి మాత్రం ఆయన కోసం ఓ పాటను స్వయంగా పాడి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ పాట మొదటగా 'యాబై వసంతాలు శ్రవణామృతం కురిసెనే బాలు గారి గళము' అంటూ మొదలు కాగా ఈ పాట తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. మరి దీనిపై మీరు ఓ లుక్కేయం
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







