హత్య చేసి కారులో తగలబెట్టేశాడు
- December 15, 2015
ఆసియాకి చెందిన ఓ వ్యక్తి, ఇంకో వ్యక్తిని సజీవంగా కారులో దహనం చేసిన ఘటన ఆలస్యంగా వెలికి వచ్చింది. పోలీసులు మొదట రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ, నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. వ్యక్తిగత గొడవలతో కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి, ఇంకో వ్యక్తిని కారుతో ఢీ కొట్టాడు. కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ వ్యక్తిని కారులో వేసి, తగలబెట్టేశాడు. న్యాయస్థానంలో ఈ కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూటర్, దోషికి మరణ శిక్ష విధించాల్సిందిగా న్యాయస్థానానికి అప్పీల్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







