మాస్క్లలో డొనేషన్ వసూలు చేస్తే 5,000 దిర్హామ్ల జరీమానా
- August 18, 2018
మాస్క్ లేదా ఈద్ ముసల్లాలో ఎవరైనా బెగ్గింగ్ చేస్తూ పట్టుబడితే 5,000 దిర్హామ్ల జరీమానా, మూడు నెలల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. యూఏఈ యాంటీ బెగ్గింగ్ ఫెడరల్ చట్టం నెంబర్ 4, 2018ను ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ గత ఏప్రిల్లో ప్రకటించింది. మాస్కలు లేదా ఈద్ ముసల్లా ప్రాంతాల్లో డొనేషన్లు వసూలు చేసినా ఇదే తరహా జరీమానా, జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. మాస్క్లలోని కార్మికులు సైతం డొనేషన్లు వంటివి స్వీకరించకూడదు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







