మాస్క్లలో డొనేషన్ వసూలు చేస్తే 5,000 దిర్హామ్ల జరీమానా
- August 18, 2018
మాస్క్ లేదా ఈద్ ముసల్లాలో ఎవరైనా బెగ్గింగ్ చేస్తూ పట్టుబడితే 5,000 దిర్హామ్ల జరీమానా, మూడు నెలల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. యూఏఈ యాంటీ బెగ్గింగ్ ఫెడరల్ చట్టం నెంబర్ 4, 2018ను ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ గత ఏప్రిల్లో ప్రకటించింది. మాస్కలు లేదా ఈద్ ముసల్లా ప్రాంతాల్లో డొనేషన్లు వసూలు చేసినా ఇదే తరహా జరీమానా, జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. మాస్క్లలోని కార్మికులు సైతం డొనేషన్లు వంటివి స్వీకరించకూడదు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









