మాస్క్లలో డొనేషన్ వసూలు చేస్తే 5,000 దిర్హామ్ల జరీమానా
- August 18, 2018
మాస్క్ లేదా ఈద్ ముసల్లాలో ఎవరైనా బెగ్గింగ్ చేస్తూ పట్టుబడితే 5,000 దిర్హామ్ల జరీమానా, మూడు నెలల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. యూఏఈ యాంటీ బెగ్గింగ్ ఫెడరల్ చట్టం నెంబర్ 4, 2018ను ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ గత ఏప్రిల్లో ప్రకటించింది. మాస్కలు లేదా ఈద్ ముసల్లా ప్రాంతాల్లో డొనేషన్లు వసూలు చేసినా ఇదే తరహా జరీమానా, జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. మాస్క్లలోని కార్మికులు సైతం డొనేషన్లు వంటివి స్వీకరించకూడదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!