అమెరికాలో తెలుగు వాసి మృతి
- August 19, 2018
అమెరికాలో మరో తెలుగు వాసి మృతి చెందాడు. పశ్చిమగోదావరి దెందులూరు మండలం పెరుగ్గూడెం గ్రామానికి చెందిన బోళ్ల వీర వెంకట సురేష్(35) మృతి చెందాడు. సురేష్ చెన్నైలో బీటెక్ పూర్తి చేసి అక్కడే కొంతకాలం పని చేశాడు. అనంతరం హైదరాబాద్ లోని టీసీఎస్ సంస్థలో పని చేసాడు. రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లి మేరీల్యాండ్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. ఏమైందో ఏమో కానీ ఆదివారం ఉదయం కారులో సురేష్ చనిపోయి ఉన్నాడు. స్నేహితులు సురేష్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కొడుకు మరణవార్త తెలియడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. అయితే సురేష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!