ఈ వారాంతంలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు వస్తారని ఎమిరేట్స్ ఆశాభావం

- December 15, 2015 , by Maagulf
ఈ  వారాంతంలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు వస్తారని ఎమిరేట్స్ ఆశాభావం

    2015 ఏడాదిలో ఇదే అత్యంత రద్దీ గల వారమని ఎమిరేట్స్ విమానయాన ప్రతినిధులు భావిస్తున్నారు .  

    డిసెంబర్ 18  తేదీన 34 వేలమందికి పైగా విమానయాన ప్రయాణికులు ఎమిరేట్స్  విమాన సంస్థ 
    సేవలను వినియోగించుకోనున్నారు. అలేగే, డిసెంబర్ 17వ  తేదీ వరకు 535,000 ప్రజలు తమ 
   ద్వారా  విమాన ప్రయాణం చేయనున్నారు. గత ఏడాదితో పొలిస్తే, ఈ పెరుగుదల 14 శాతం అధికంగా 
   ఉంది. ఈ ఏడాది అత్యధిక ప్రయాణిక రద్దీ ఉన్నప్రాంతాలు దుబాయ్ నుంచి బీరూట్ , లందేన్ , బ్యాంకాక్ ,   ఇస్తాంబుల్ ,కరాచి, కైరో ప్రాంతాలు చేరుకొంటారని భావిస్తున్నారు. కాగా,.  దుబాయ్ కు వచ్చే 
   ప్రయాణీకులు లండన్ , కరాచి, ముంబై , ఢిల్లి , మిలాన్  నుంచి చేరుకోనున్నారు. ప్రయాణికులకు 
   ఎమిరేట్స్ విమాన సంస్థ  తెలియచేసే సూచన ఏమిటంటే, ప్రయాణం కానున్న వ్యక్తి తన ప్రయాణానికి 
   కనేసం 3 గంటల ముందే విమానయాశ్రయంకు తనిఖీ పరీక్షకు రావాల్సిఉందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com