యుఎస్ విదేశీ కార్యాలయం వెలుపల కాల్పులు
- August 20, 2018
ఇస్తాంబుల్:టర్కీ రాజధానిలోని యుఎస్ విదేశీ కార్యాలయం వెలుపల సెక్యూరిటీ బూత్ వద్ద కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. సెక్యూరిటీ బూత్ లక్ష్యంగా వైట్ కార్ నుండి దుండగులు నాలుగు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారని వారు తెలిపారు. కారు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కాల్పులను ఎదుర్కొనేందుకు సిబ్బంది అప్రమత్తమై వెంటనే కాల్పులు ప్రారంభించారని కార్యాలయ ప్రతినిథి డేవిడ్ గెయినర్ తెలిపారు. ఈద్ అల్ అధా జరుపుకునేందుకు వారంరోజల సెలవుదినాలు ప్రకటించడంతో యుఎస్ కార్యాలయం మూసివేయబడిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి