యుఎస్ విదేశీ కార్యాలయం వెలుపల కాల్పులు
- August 20, 2018
ఇస్తాంబుల్:టర్కీ రాజధానిలోని యుఎస్ విదేశీ కార్యాలయం వెలుపల సెక్యూరిటీ బూత్ వద్ద కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. సెక్యూరిటీ బూత్ లక్ష్యంగా వైట్ కార్ నుండి దుండగులు నాలుగు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారని వారు తెలిపారు. కారు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కాల్పులను ఎదుర్కొనేందుకు సిబ్బంది అప్రమత్తమై వెంటనే కాల్పులు ప్రారంభించారని కార్యాలయ ప్రతినిథి డేవిడ్ గెయినర్ తెలిపారు. ఈద్ అల్ అధా జరుపుకునేందుకు వారంరోజల సెలవుదినాలు ప్రకటించడంతో యుఎస్ కార్యాలయం మూసివేయబడిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









