యుఎస్ విదేశీ కార్యాలయం వెలుపల కాల్పులు
- August 20, 2018
ఇస్తాంబుల్:టర్కీ రాజధానిలోని యుఎస్ విదేశీ కార్యాలయం వెలుపల సెక్యూరిటీ బూత్ వద్ద కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. సెక్యూరిటీ బూత్ లక్ష్యంగా వైట్ కార్ నుండి దుండగులు నాలుగు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారని వారు తెలిపారు. కారు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కాల్పులను ఎదుర్కొనేందుకు సిబ్బంది అప్రమత్తమై వెంటనే కాల్పులు ప్రారంభించారని కార్యాలయ ప్రతినిథి డేవిడ్ గెయినర్ తెలిపారు. ఈద్ అల్ అధా జరుపుకునేందుకు వారంరోజల సెలవుదినాలు ప్రకటించడంతో యుఎస్ కార్యాలయం మూసివేయబడిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







