యుఎస్ విదేశీ కార్యాలయం వెలుపల కాల్పులు
- August 20, 2018
ఇస్తాంబుల్:టర్కీ రాజధానిలోని యుఎస్ విదేశీ కార్యాలయం వెలుపల సెక్యూరిటీ బూత్ వద్ద కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. సెక్యూరిటీ బూత్ లక్ష్యంగా వైట్ కార్ నుండి దుండగులు నాలుగు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారని వారు తెలిపారు. కారు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కాల్పులను ఎదుర్కొనేందుకు సిబ్బంది అప్రమత్తమై వెంటనే కాల్పులు ప్రారంభించారని కార్యాలయ ప్రతినిథి డేవిడ్ గెయినర్ తెలిపారు. ఈద్ అల్ అధా జరుపుకునేందుకు వారంరోజల సెలవుదినాలు ప్రకటించడంతో యుఎస్ కార్యాలయం మూసివేయబడిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







