హైదరాబాద్:ప్రీ స్కూల్ లో దారుణం...
- August 21, 2018
హైదరాబాద్ః డే కేర్ సెంటర్ లో తమ పిల్లోడిని చేర్చిన తల్లిద్రండ్రులకు చావుబ్రతుకుల్లో ఉన్న పిల్లోడిని ఇచ్చారు హైదరాబాద్ మధురానగర్లోని లారెల్ ఫ్రీ స్కూల్ సిబ్బంది. '' మీ బాబు డే కేర్ సెంటర్ లో రెండేళ్ల బాలుడు టార్పాయింట్ ఆయిల్ తాగాడని , ప్రస్తుతం హాస్పిటల్ లో జాయిన్ చేశాం'' అని డే కేర్ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. దాంతో బాలుడి తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు.ఆసుపత్రిలో స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకొని ''కంప్లయింట్ చేయవద్దని , పిల్లోడికి బాగు చేసే బాధ్యత మాది'' అని హమీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ బాలుడికి సుమారు 47 లక్షలు ఖర్చు అవడంతో , డే కేర్ యాజమాన్యం ఒక్కరూపాయి కుడా ఇవ్వం .. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చైతులెతేశారు. దాంతో ఏం చేయాలో దిక్కు తోచని దయనీయ స్థితుల్లో తల్లితండ్రులు మీడియా ను ఆశ్రయించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







