హైదరాబాద్:ప్రీ స్కూల్ లో దారుణం...
- August 21, 2018
హైదరాబాద్ః డే కేర్ సెంటర్ లో తమ పిల్లోడిని చేర్చిన తల్లిద్రండ్రులకు చావుబ్రతుకుల్లో ఉన్న పిల్లోడిని ఇచ్చారు హైదరాబాద్ మధురానగర్లోని లారెల్ ఫ్రీ స్కూల్ సిబ్బంది. '' మీ బాబు డే కేర్ సెంటర్ లో రెండేళ్ల బాలుడు టార్పాయింట్ ఆయిల్ తాగాడని , ప్రస్తుతం హాస్పిటల్ లో జాయిన్ చేశాం'' అని డే కేర్ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. దాంతో బాలుడి తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు.ఆసుపత్రిలో స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకొని ''కంప్లయింట్ చేయవద్దని , పిల్లోడికి బాగు చేసే బాధ్యత మాది'' అని హమీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ బాలుడికి సుమారు 47 లక్షలు ఖర్చు అవడంతో , డే కేర్ యాజమాన్యం ఒక్కరూపాయి కుడా ఇవ్వం .. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చైతులెతేశారు. దాంతో ఏం చేయాలో దిక్కు తోచని దయనీయ స్థితుల్లో తల్లితండ్రులు మీడియా ను ఆశ్రయించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!