'ఈద్-ఉల్-జువా' ఉత్సవంలో పోటెత్తిన జనం
- August 21, 2018
సౌదీ అరేబియా:సౌదీ అరేబియాలో మంగళవారం ప్రారంభమైన 'ఈద్-ఉల్-జువా' ఉత్సవంలో 20 లక్షల మందికిపైగా ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సైతాను ప్రతిరూపంగా భావించే స్తంభంపై రాళ్లు వేయడానికి విశ్వాసులు పోటీపడ్డారు. పశ్చిమ సౌదీఅరేబియాలోని మక్కా ప్రావిన్స్లో గల మీనా లోయలన్నీ విశ్వాసులతో కిటకిటలాడాయి. మరో పుణ్యక్షేత్రమైన ముజ్దలిఫా యాత్రికుల ప్లాస్టిక్ తాగునీటి బాటిళ్లతో నిండిపోయింది.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు