ఖతారీలకు కొత్త వీసాల్లేవ్: బహ్రెయిన్
- August 22, 2018
బహ్రెయిన్:ఖతారీ జాతీయులకు కొత్త వీసాల జారీని నిలుపుదల చేస్తున్నట్లు బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. అయితే, బహ్రెయిన్లో విద్యనభ్యసిస్తున్నవారికి, ఇప్పటికే వీసా పొందిన ఖతారీలకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది వుండబోదని మినిస్ట్రీ తెలియజేస్తోంది. బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ మరియు ఈజిప్ట్ 2017 జూన్ నుంచి ఖతార్తో డిప్లమాటిక్, ట్రాన్స్పోర్ట్, ట్రేడ్ ఒప్పందాల్ని రద్దు చేసుకున్న సంగతి తెల్సిందే. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో ఖతార్ని ఈ దేశాలు దూరం పెట్టాయి. భద్రతా చర్యల్లో భాగంగా ఖతారీ జాతీయులపై ఎంట్రీ వీసాల్ని జారీ చేస్తున్నట్లు బహ్రెయిన్ పేర్కొంది. మామూలుగా అయితే గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్కి చెందిన ఆరు దేశాలకు చెందినవారు జీసీసీ పరిధిలో కేవలం ఐడెంటిటీ కార్డుతో ప్రయాణం చేసే వీలుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







