ఈద్ అల్ అదా: దుబాయ్ మాల్ విజిటర్స్ కోసం ఎక్స్ట్రా పార్కింగ్ స్పేసెస్
- August 22, 2018
దుబాయ్:ఈద్ అల్ అధా సెలవు నేపథ్యంలో దుబాయ్ మాల్కి వచ్చే యూఏఈ రెసిడెంట్స్, టూరిస్టుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, మాల్ గోయర్స్ కోసం అదనంగా మరో రెండు పార్కింగ్ లాట్స్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అల్ వసల్ క్లబ్, జఫిలియాలలోని పార్కింగ్ లాట్స్ని దుబాయ్ మాల్ విజిటర్స్ కోసం కేటాయించారు. అలాగే ఆర్టీఏ ప్రత్యేకంగా ట్రాఫిక్ అండ్ ఆపరేషనల్ ప్లాన్స్ని సిద్ధం చేసింది. ఈద్ అల్ అధా సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దుబాయ్ మాల్ నుంచి ప్రత్యామ్నాయ పార్కింగ్ లాట్స్కి వెళ్ళేందుకు షటిల్ రైడర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







