ఈద్ అల్ అదా: దుబాయ్ మాల్ విజిటర్స్ కోసం ఎక్స్ట్రా పార్కింగ్ స్పేసెస్
- August 22, 2018
దుబాయ్:ఈద్ అల్ అధా సెలవు నేపథ్యంలో దుబాయ్ మాల్కి వచ్చే యూఏఈ రెసిడెంట్స్, టూరిస్టుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, మాల్ గోయర్స్ కోసం అదనంగా మరో రెండు పార్కింగ్ లాట్స్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అల్ వసల్ క్లబ్, జఫిలియాలలోని పార్కింగ్ లాట్స్ని దుబాయ్ మాల్ విజిటర్స్ కోసం కేటాయించారు. అలాగే ఆర్టీఏ ప్రత్యేకంగా ట్రాఫిక్ అండ్ ఆపరేషనల్ ప్లాన్స్ని సిద్ధం చేసింది. ఈద్ అల్ అధా సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దుబాయ్ మాల్ నుంచి ప్రత్యామ్నాయ పార్కింగ్ లాట్స్కి వెళ్ళేందుకు షటిల్ రైడర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన









