ఈద్ అల్ అదా: దుబాయ్ మాల్ విజిటర్స్ కోసం ఎక్స్ట్రా పార్కింగ్ స్పేసెస్
- August 22, 2018
దుబాయ్:ఈద్ అల్ అధా సెలవు నేపథ్యంలో దుబాయ్ మాల్కి వచ్చే యూఏఈ రెసిడెంట్స్, టూరిస్టుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, మాల్ గోయర్స్ కోసం అదనంగా మరో రెండు పార్కింగ్ లాట్స్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అల్ వసల్ క్లబ్, జఫిలియాలలోని పార్కింగ్ లాట్స్ని దుబాయ్ మాల్ విజిటర్స్ కోసం కేటాయించారు. అలాగే ఆర్టీఏ ప్రత్యేకంగా ట్రాఫిక్ అండ్ ఆపరేషనల్ ప్లాన్స్ని సిద్ధం చేసింది. ఈద్ అల్ అధా సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దుబాయ్ మాల్ నుంచి ప్రత్యామ్నాయ పార్కింగ్ లాట్స్కి వెళ్ళేందుకు షటిల్ రైడర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!