దుబాయ్:పార్కింగ్ చేసిన కారులో వ్యక్తి మృతదేహం
- August 23, 2018
దుబాయ్:పార్కింగ్ చేసిన కారులో ఓ వ్యక్తి మృతదేహం వుండడానికి సంబంధించి సమాచారం అందుకోగానే పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు జిసిసి జాతీయుల్ని అరెస్ట్ చేశారు. వారే 19 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నాడ్ అల్ హమార్లోని శాండీ ఏరియాలో పార్క్ చేసిన కారులో మృతదేహం లభ్యమయ్యింది. అరెస్టయినవారిలో ఓ వ్యక్తి, మృతుడి బంధువే కావడం గమనార్హం. చిన్నపాటి గొడవ ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవ పెరిగి, నిందితులు ఆ వ్యక్తిని పొడిచి చంపారు. హత్య అనంతరం, మృతదేహాన్ని కారులో తీసుకెళ్ళి దూరంగా విడిచిపెట్టి వచ్చేశారు. కారుని తగలబెట్టేందుకూ నిందితులు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







