మంత్రి కెటిఆర్ను కలిసిన వాట్సప్, నోవాటీస్ సిఈఓలు
- August 24, 2018
హైదరాబాద్: తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావుతో వాట్సప్, నోవాటీస్ సిఈఓలు భేటి అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. జినోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టాలని నోవాటీస్ సిఈఓ వాస్ నరసింహన్ను కోరారు. పర్యావరణ పరరిక్షణకు సంబంధించిన అన్ని ఏర్పాటు తీసుకుంటూ జినోమ్ వ్యాలీలో పరిశ్రమలనుఏర్పాటు చేస్తున్నామన్నారు. లైఫ్ సైన్స్ రంగంలో జాతీయ సగటు 1.18 ఉండగా తెలంగాణ 2.41 ఉందని, గడిచిన నాలుగు సంవత్సరాలలో రూ.10,200కోట్లు పెట్డుబడులు వచ్చాయన్నారు. అదేవిధంగా వాట్సప్ సిఈఓ భేటి అయిన మంత్రి కెటిఆర్ నగరంలో వాట్సప్ సిఈఓ చారిస్ డెనియల్ను కోరారు. అయితే దీనిపై డేనియన్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో వాట్సప్ పబ్లిక్ పాలసీ హెడ్ శివంత్ తుక్రాల్తో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, డిజిటల్ మీడియా దిలీప్ కొణతం ఉన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







